NDL: సీఎం పర్యటనను రైతులు, నాయకులు, కార్యకర్తలు కలిసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 9న డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం రానున్నారని తెలిపారు. ఈ మేరకు ఇవాళ ప్యాపిలి మండలం వెంగళంపల్లి గ్రామ ప్రజలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.