SDP: పెండ్లిమర్రి మండలం వేయి నూతుల కోనలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని గురువారం కమలాపురం మాజీ MLA, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ఈ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందచేసి శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు YCP నాయకులు పాల్గొన్నారు.