NTR: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృధి శూన్యం అని వైసీపీ మహిళ నేత సుభాషిణి బుధవారం ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో భూ దందా, ఇసుక మైనింగ్ పేకాట దోపిడీలు పెరిగిపోయాయి అని ఎంపీ కేశినేని చిన్ని జిల్లాలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక తోక నాయకులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు.