KMR: లింగంపేట మండలం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్మోహన్ సోమవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ పర్యటనలో ఆయన మోతే, నల్లమడుగు, పోతాయిపల్లి, కన్నాపూర్, షెట్ పల్లి, సంగారెడ్డి, పోల్కంపేట్, భవానిపేట్ తదితర గ్రామాలను సందర్శిస్తారు. ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు.