TG: కాంగ్రెస్ నేతల అవినీతి, బినామీలను త్వరలోనే బయటపెడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కోకాపేటలో మైనింగ్లో జరిగిన ఒక అవినీతిని బయటపెట్టామని చెప్పారు. హెచ్ఎండీఏకు చెందిన 17 ఎకరాల భూమిని ఓ సంస్థకు వేలం లేకుండా అప్పగించారని విమర్శించారు.
Tags :