MBNR: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, IAS జిల్లా కేంద్రంలోని బీ.సీ. బాలికల వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న భోజన నాణ్యత, వసతులను స్వయంగా పరిశీలించి, వారికి పౌష్టికాహారం అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.