SRD: వట్ పల్లి మండలం నిర్జప్ల గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల అనంతరం వినాయకుడి వద్ద లడ్డు వేలం పాటలు నిర్వహించగా గెరిగంటి మహేష్ రూ. 17,000లకు సొంతం చేసుకున్నాడు.