సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోలీ వేడుకల సందర్భంగా రోజు వార్తల్లో నిమగ్నమై ప్రజలకు నిత్యం వార్త సమాచారాన్ని అందించే మీడియా ప్రతినిధులు హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ ఎస్సై లక్ష్మారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి హోలీ శుభాకాంక్షలు మీడియా ప్రతినిధులు తెలియజేశారు.