HYD: ప్రేమ విఫలం కావడంతో 3 రోజుల క్రితం పురుగుల మందు తాగిన యువతి HYDలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి(21) ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. లవ్ ఫెయిల్ అయ్యి పురుగుల మందు తాగగా గాంధీకి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.