KNR: డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబర్ 12 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డా. వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ ఓపెన్ స్కూల్, IIT, డిప్లొమా అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి రశీదు పొందాలన్నారు. వివరాలకు 7382929755 ఈ నెంబర్ను సంప్రదించాలన్నారు.