కామారెడ్డి పట్టణ కేంద్రంలో కొందరు దుండగులు మంగళవారం రాత్రి నలుగురు దొంగలు కాపర్ వైర్ దొంగిలించుకుని వెళుచుండగా గొల్లవాడ సమీపంలో అనుమానస్పదంగా కనిపించగా రాజేష్, వినోద్, అశోక్ అను వారు వారిని అనుమానాస్పదంగా ఆపడం జరిగింది. ఏమి తీసుకెళ్తున్నారు అని అడగగా ముందుగా పథకం ప్రకారం తీసుకుని వచ్చినా ఇనుపరాడు కర్రలతో వారిపై దాడి చేశారు.