CTR: చిత్తూరు నగరానికి చెందిన 20 ఏళ్ల యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు రెండో పట్టణ సీఐ నెటికంటయ్య తెలిపారు. స్థానిక రిలయన్స్ మార్ట్లో పనిచేస్తున్న యువతి మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.