AP: తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరిలో తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత దాడిలో జింక మృతిచెందింది. దీంతో భక్తులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం చేశారు.
Tags :