AP: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. A30 పైలా దిలీప్కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఏ1 రాజ్ కసిరెడ్డి దగ్గర దిలీప్ పీఏగా పనిచేశారు. ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది.
Tags :