BHPL: రేగొండ మండలం కోడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంపత్ రావును సోమవారం రాయపల్లి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ NSR మాట్లాడుతూ.. దేవుడికి సేవ చేయడం భగవంతుడు ఇచ్చిన అదృష్టమని, ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నందుకు జన్మ ధన్యమని అన్నారు. కార్యక్రమంలో రాయపల్లి గ్రామస్తులు తదితరులు ఉన్నారు.