PPM: కురుపాం (M)సింగుపురం గ్రామంలో గత 20 రోజులుగా శ్రీ జాకరమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో జరిగిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో విజేతగా నిలిచిన పోలీస్ టీంకు అరకు మాజీ పార్లమెంట్ సభ్యులు వైరుచర్ల ప్రదీప్ చంద్ర దేవ్ చేతులు మీదగా రూ.20,000 క్యాష్ ప్రైస్తో పాటు ట్రోపీను అందజేశారు. ప్రతిభను వెలుగు తీసేందుకే క్రీడా పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.