CTR: పీలేరు పట్టణంలోని ప్రకాశం రోడ్డులో గల శ్రీరాములవారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు అందజేశారు.