BDK: అశ్వాపురం మండల పరిధిలో గల అతి పెద్ద గుట్ట అయిన తుమ్మల చెరువు, కుర్వపల్లి కొత్తూరు గుట్ట పట్టపగలే అగ్నికి ఆహుతి అవుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. సంబధిత శాఖ అధికారులు రక్షణ చర్యలు తీసుకుని పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలని సోమవారం మండల ప్రజలు కోరారు. మూగ జీవాలు ఈ ప్రమాదాల వల్ల నష్టపోయే అవకాశ ఉందని తెలిపారు.