ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను DGGI అధికారులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. రూ.13 కోట్ల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్లు తేలింది. ఫినో బ్యాంక్ రూ.840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు సమాచారం. విచారణ చేపట్టిన HYD ఎకనమిక్ అఫెన్స్ కోర్టు రిషి గుప్తాకు 14 రోజుల రిమాండ్ విధించింది.