BDK: ప్రతిరోజు లక్షన్నర లడ్లు, భక్తులకు అందించేలా చర్యలు తీసుకావాలని, ఈ సంవత్సరం భక్తులకు తలంబ్రాలు, ప్రసాదాలు కొరత లేకుండా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి స్వామివారి తలంబ్రాలు పంపిణీకి 80 కౌంటర్లు, లడ్డూలు సరఫరాకు 20 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి అన్నారు.