ADB: సమిష్టి నిర్మాణాలతోనే సంఘం అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం రూరల్ మండలంలోని యాపాలగూడలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సమాజ సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.