ప్రకాశం: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 16వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సైమన్ విక్టర్ తెలిపారు. ఉద్యోగ మేళాలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఫైనాన్సియల్ ఇనూజియన్ కంపెనీల ప్రతినిధులు హాజరువుతారని అన్నారు.