KRNL: జూన్ 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్నందున గ్రామాల నుండి వచ్చే నిరుపేద విద్యార్థులకు సమయానికి విద్యార్థి బస్సు సేవలు అందించాలని ఎస్ఎఫ్ఎ నాయకులు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్కి వినతిపత్రం అందజేశారు. ఆదోని డివిజన్లో వందల మంది పేద విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు.