SKLM: పలాసలో గోపీచంద్ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక పెరుగుదల, ఏకగ్రత శక్తి పెరుగుతుందని అన్నారు.