JGL: పెగడపల్లిలోని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిఖిషా ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.