KRN: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న HYDలో జాతీయ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఛైర్మన్ మనోజ్ కుమార్తో కలిసి చేతివృత్తుల పని వాళ్లకు ఆధునిక పనిముట్లు అందజేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కుమ్మరులకు ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ అందజేశారు. గ్రామీణ చేతి వృత్తులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని వారు తెలిపారు.