ఏలూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి శనివారం ఉంగుటూరు శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి మహిళ సాధికారత ఉపాధి కల్పన పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.