KMM: భూదాన్ భూముల విషయంలో కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేస్తున్నారని, తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు హెచ్చరించారు. అసత్య ప్రచారాలు చేస్తూ BRS నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన శుక్రవారం ఖమ్మంలో చెప్పారు. జిల్లా మంత్రులు పేదలకు వ్యతిరేకం కాదని, దళారులను నమ్మి పేదలు మోసపోయారన్నారు.
Tags :