NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో దందాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు.కోవూరు నియోజవర్గంలో ఎలాంటి దండాలు జరగకూడదని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చేయమన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఏ పార్టీ వారైనా తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు.