E.G: బొమ్మూరు గ్రామంలో JLB నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్లను బుధవారం శుభ్రం చేశారు. కార్యక్రమంలో కార్మికులతో కలిసి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు సునీల్, మెట్ల వెర్రియ్య, కొయ్యలమూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మత్సేటి శివసత్య ప్రసాద్ నేతృత్వం వహించారు.