TG: సుప్రీంకోర్టులో BRS నేత మల్లారెడ్డికి చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని శేరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై 45 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున తాము జోక్యం చేసుకోలేమని ఎస్సీ పేర్కొంది.