W.G: కాళీపట్నం గ్రామస్థులకు జాతీయ రహదారి పరిహారంలో జరుగుతున్న అన్యాయంపై ఎంపీ పాకా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సోమవారం కలెక్టర్ నాగరాణిని కలిసి విన్నవించారు. ఒకే ప్రాంతంలో కొందరికి తక్కువ, మరికొందరికి ఎక్కువ పరిహారం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు.