MHBD: తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల రామ్మూర్తి మాతృమూర్తి పయ్యావుల ఐలమ్మ (65) గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న తొర్రూరు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ఐలమ్మ పార్టీదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగడ సానుభూతి తెలిపారు.