KNR: చిగురుమామిడి మండలం నవాబుపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, గ్రామ వీధుల్లో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి, డబ్బు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు.