భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం తండా గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్లు హాజరై ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే భవిష్యత్తులో కూడా అభివృద్ధి పనులు ప్రజలకు చేరవేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.