వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ-వెడ్డింగ్ పార్టీ మరోసారి జరిగింది. అయితే, ఈసారి ఈ పార్టీ అల్లు వారింట్లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. అంతేకాదు పరిస్థితిలు కూడా అప్పుడప్పుడు తారు మారు అవుతుంటాయి. తాజాగా ఓ నడక విధానం ట్రెండింగ్గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
చిన్నా, పెద్దా అని తేడాలేకుండా అందరూ నూడిల్స్ను ఇష్టపడి తింటుంటారు. అంతేకాదు చాలా మంది ప్యాకెట్లలో దొరికేవాటిని కొనుగోలు చేసి పలురకాల వంటకాలుగా తయారు చేసుకుని ఆరగిస్తారు. ఇంతకీ వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసా? దీని తయారీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నూడుల్స్ తినాలంటేనే ఆలోచిస్తారు.
తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. హైదరాబాద్లో ఒక జంట తమ కారు సన్రూఫ్ నుండి బయటకు వచ్చి రొమాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగిన వేళ ఓ వ్యక్తి టెస్లా కార్ వల్ల తన ప్రాణాలను కాపాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం తెలిసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దీనిపై స్పందించి ట్వీట్ చేశారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
భారత్(india)-పాకిస్తాన్(Pakistan) మ్యాచ్ సందర్భంగా నిన్న మోడీ స్టేడియంలో ఓ మహిళా పోలీస్, ప్రేక్షకుడి మధ్య ఫైట్ జరిగింది. అయితే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ప్రేక్షకుడు ఏకంగా పోలీస్ అధికారిపై చేయి చేసుకున్నాడు. ఇది చూసిన పలువురు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి.
ఓ కాంగ్రెస్ ఎంపీ హెల్మెట్ లేకుండా, బైక్ పై జర్నీ చేస్తూ కనిపించారు. అంతేకాదు ఆ బైక్ నడుపుతున్న క్రమంలో చేతులు వదిలేసి ప్రయాణించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఎంపీ జర్నీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ను లక్ష మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించగా, కొన్ని కోట్ల మంది ప్రజలు స్టేడియం వెలుపల తమ ఇళ్లలో మ్యాచ్ను ఆస్వాదించారు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత స్టేడియం మాత్రమే కాదు రెస్టారెంట్లు, బార్లు, పబ్లు, స్విగ్గీ ఇలా అన్నింటిలోనూ భారీ వసూళ్లు వచ్చాయి.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ఇటివల ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెల్చుకున్న రాంబాబుకు సాయం చేస్తానని వెల్లడించారు. అయితే ఆ రాంబాబు ఎవరనే విషయం ఇప్పుడు చుద్దాం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ కామెంట్లపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు అని హితవు పలికారు.
ఓ వృద్ధ జంట తమకు చెందిన ఓ అరుదైన మాస్కును ఓ డీలర్ రూ.13 వేలకు కొనుగోలు చేసి రూ.36 కోట్లకు విక్రయించాడని అతినిపై కేసు వేశారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఆ మాస్క్ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.