దీపావళి వేడుకలకు ముందు ఓ వ్యక్తి తన బైక్పై విచిత్రంగా విన్యాసాలు చేశాడు. తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఏకంగా బైక్కు పటాకులు తగిలించి వాటిని కాల్చుతూ స్టంట్ చేశాడు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వీడియో వైరల్ అయ్యింది. కానీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
నటి ఐశ్వర్యరాయ్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లు సరి కాదని, రజాక్ తీరు మార్చుకోవాలని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఓ పని వార్తల్లో నిలిచింది. కొరడాతో కొట్టుకుని భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ కొరడా దెబ్బలు ఎందుకు కొట్టుకున్నారో ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు చైతన్య కృష్ణ హీరోగా నిలబడేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. తాజాగా బ్రీత్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. నాసిక్లో ఓ థియేటర్లో పటాకులు కాల్చి రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్. అలా చేయొద్దని అభిమానులను కోరారు సల్మాన్ ఖాన్.
బాలీవుడ్ పరిశ్రమలో బయటకి తమ సంబంధాన్ని వెలువరించని జంటలు చాలానే ఉన్నాయి. వారి బంధం బయటపడకుండా చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అవి బయటపడుతుంటాయి.
ఢిల్లీకి చెందిన ఆరెంజ్ వుడ్ సంస్థ తమ కంపెనీలో రోబోలతో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. అలాగే రోబోలతోనే లక్ష్మీపూజను చేయించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీరెప్పుడైనా అంతరిక్షం నుంచి దీపావళి వేడుకలను చుశారా? లేదా అయితే ఈ వీడియోను తప్పుకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఇటివల నాసా దీపావళి వేడుకల దృశ్యాలను అంతరిక్షం నుంచి చీత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన జనాలు వావ్ అంటున్నారు.
ప్రపంచ కప్ 2023 చివరి లీగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నెదర్లాండ్స్తో తొమ్మిదేళ్ల తర్వాత బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఈ ప్రపంచకప్లో అభిమానులు కోహ్లీని బౌలింగ్ చేయమని ఇటీవల చాలా సార్లు డిమాండ్ చేశారు.
నిన్న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నెదర్లాండ్ ఆటగాడికి ఓ బహుమతి ఇచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇటలీలో ఓ సింహం రాత్రి వేళ వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లాడిస్పోలీ అనే టౌన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
యమునోత్రి జాతీయ రహదారిలో నిర్మిస్తున్న సొరంగంలో కొంత భాగం ఒక్కసారిగా కూలింది. ఆ సొరంగం శిథిలాల కింద 40 మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది.
ఓ వ్యక్తి తన బైక్పై ఆవును కూర్చోబెట్టుకుని బైక్ రైడింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆవు ఆ బైక్పై కుదురులా అలా ఎలా కూర్చుందని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి పలువురిని అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో బిగ్బాస్ స్టార్లు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లో ఉన్న దాల్ సరస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.