ఇన్స్టా రీల్స్ పేరుతో ఇష్టం వచ్చిన వీడియోలు తీయడం ఇప్పుడు ట్రెండ్. అదే తరహాలో ఓ అమ్మాయి చేతులో గన్ పట్టుకొని హైవేపై నిలబడి రీల్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
మద్యం తాగిన ముగ్గురు మహిళలు ముంబయి పోలీసులపై దాడికి దిగారు. వారిని తిడుతూ కాలర్ పట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
సాధారణంగా బస్సు లేదా ఆటోలో సీటు కోసం ప్రయాణికులు కొట్టుకుంటారు. అయితే విమానంలో సీటు కోసం ఓ ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇరాన్లో ఉన్నట్లుండి బతికున్న చేపలు వర్షంలా కురవడం మొదలు పెట్టాయి. దీంతో ఇప్పుడు ఈ వీడియో నెట్లో వైరల్గా మారింది. ఆ విశేషాలేంటో మీరూ చదివేయండి.
ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పోస్టు ద్వారా ఓ మోడల్ అడ్రెస్ తెలుసుకున్న హంతకులు లోకేషన్కు వచ్చి తుపాకీతో కాల్చి చంపేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇరవై ఏళ్లయినా రాని ఓ యువతి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయింది. చివరికి గుండెపోటుతో మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికెళ్లినా భార్య పిల్లలతోనే కలిసి వెళ్తాడు మహేష్. లేటెస్ట్గా ఫ్యామిలీతో కలిసి వెళ్లగా.. అక్కతో మహేష్ సంభాషణ హైలెట్గా నిలిచింది.
ఎలుకల బెడదనుంచి తప్పించుకోవడానికి అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో తాజాగా ర్యాట్ క్యాచర్ జాబ్ను నియమించారు. ఎలుకలు పట్టే జాబ్ అని తక్కువ అంచనా వేయకండి జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు.
అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న 33 జాతీయ రహదారి తెగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఎండ తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఓ ట్రక్ డ్రైవర్ వినుత్నమైన ఆలోచన చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది. అయితే అది ఫేక్ వీడియో అని తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మణిపూర్లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనాలు పోలీంగ్ బూతుల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా రికార్డుకెక్కిన జ్యోతీ ఆమ్గే ఇవాళ జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వింతైన పక్షి చేసే శబ్దాలు విని ప్రజలంత బయపడ్డ సంఘటన లండన్లో చోటు చేసుకుంది. అది పోలీసు వాహనం సైరన్ను అనుకరించి అందరిని పరేషాన్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగం అందుబాటులోకి వచ్చింది. పోస్ట్ జూనియర్ భార్య. అనుభవజ్ఞులు ఈ ఉద్యోగానికి అర్హులు కాదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేమ, గౌరవంతో పాటు ఉద్యోగ రకం జీవితకాలం వంటి అనేక అర్హతలను జాబితా చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్గా మారింది.