వజ్రాల కోసం జనం రోడ్డు మీదకు వచ్చారు. దీంతో రోడ్డు ప్రజలతో నిండిపోయింది. ఓ వ్యాపారి వజ్రాల బ్యాగ్ను కింద పడేసుకోవడంతో ఆ దారి జనసందోహంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గోడౌన్లో నిల్వ ఉంచిన ఇంధనం వద్ద పేలుడు సంభవించడంతో 34 మంది మృతి చెందారు. సంఘటనా స్థలాంలో శవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
స్కిల్ స్కామ్లో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి కార్లతో ఐటీ ఉద్యోగులు ర్యాలీ తీస్తున్నారు. ఏపీ సరిహద్దు వద్ద భారీగా పోలీసులను మొహరించారు. విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదని సీపీ స్పష్టంచేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓ యువతి స్కూటీపై జర్నీ చేశారు. ఆ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ ఎందుకు అలా ప్రయాణించారు? మ్యాటర్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే(malkajgiri mla) మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేస్తు ప్రకటించారు. అయితే త్వరలో ఓ రాజకీయ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వస్తానని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపు రైల్వే కూలీగా మారారు. ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో సూట్ కేసు మోశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
శివుని మెడలో నాగుపాము ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తాజాగా శివుని విగ్రహం మెడపై నిజమైన నాగుపాము చుట్టుకొని స్థానికులను ఆశ్చర్యపరిచింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పరమేశ్వరుడి విగ్రహానికి పాము చుట్టుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ఇప్పటి యువత చేస్తున్న పిచ్చిపనులను చూస్తూనే ఉన్నాయి. ఓ యువతి కూడా దానికోసమే తాపత్రయపడి తన పెంపుడు జంతువుకు బలవంతంగా బీర్ తాగించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జెండాను ఎగరేశారు. జెండా తలకిందులుగా ఉండగా.. దానికి సెల్యూట్ చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఆదివారం (సెప్టెంబర్ 17) సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను కింది వీడియోలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. దీంతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 పై చిలుకు గ్రామాలకు తాగునీరు అందింది.
మహేంద్ర సింగ్ ధోనీ ఓ యంగ్ క్రికెటర్కు లిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన బైక్ రైడింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ధోని చేసిన పనికి అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు.
అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాతో కలిసి ముంబైలోని ఓ నగల షాప్ బయట సందడి చేశారు. ఇద్దరు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తరువాత ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనిపై బాలీవుడ్ లో తెగ చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కోడుతుంది.