అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామపంచాయతీలో స్వచ్ఛ రథం వెహికల్ ప్రారంభోత్సవం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్లాస్టిక్, పొడి చెత్త కొనుగోలు చేసి, చెత్త అందజేసిన వారికి బహుమతులు అందించనున్నట్లు ఎంపీడీవో పరిపూర్ణ అరుంధతి తెలిపారు.