ADB: జైనూర్ మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లులో పత్తి నిల్వలు అధికంగా ఉండడంతో నేటి నుంచి 15 వరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇర్ఫాన్ హైమద్ ఖాన్ తెలిపారు. తిరిగి పత్తి కొనుగోలు సీసీఐ ద్వారా ఈనెల 16 నుంచి పునఃప్రారంభిస్తామని రైతులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.