CTR: చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో కేటాయించిన పాస్ కౌంటర్లలో ఈనెల 14 నుంచి విద్యార్థులకు కొత్త బస్ పాసులు ఇవ్వనున్నట్లు రెండో డిపో మేనేజర్ రూపశ్రీ తెలిపారు. విద్యార్థులు వారి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకొని, ప్రింట్తో కౌంటర్కు రావాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.