NLR: గురు, శుక్ర వారాలలో స్టూడెంట్ బస్సు పాసుల కౌంటర్ పని చేయదని కావలి RTC డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు తెలిపారు. ఈ ఏడాది నుంచి కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 14 నుంచి యథావిధిగా విద్యార్థులకు పాసులు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.