KNR: ఈనెల 14న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తలపెట్టిన అంజన్న ఆశీర్వాద “మహా పాదయాత్ర”ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ “అంజన్న ఆశీర్వాద యాత్ర” సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి ఆప్పగిస్తే నూతనంగా ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టుకు వస్తానని ప్రకటించనన్నారు.