NRPT: మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామానికి చెందిన అంజిలమ్మ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 38వేల రూపాయల చెక్కును సోమవారం జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి బాధితురాలికి పంపిణీ చేశారు. వీరన్న, హరీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.