KMM: భారత స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు వర్ధంతి సందర్భంగా సోమవారం వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నివాళులర్పించారు.. భారత స్వాతంత్ర ఉద్యమంలో మొట్టమొదటి బ్రిటిష్ వారిని ఎదిరించిన దీనవనితగా సరోజినీ నాయుడు అనేక విరోచిత పోరాటాలు చేశారని తెలిపారు. ఆమె స్ఫూర్తితో నేటి మహిళలు ముందుకు సాగాలని అన్నారు.