JN: పాలకుర్తి రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వ్యవసాయ రంగంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని అన్నారు. అనంతరం పాలకుర్తి మహిళా సమైక్య భవనంలో ఉచిత కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు.