HNK: కాజీపేట దర్గా పరిసర ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దర్గా రైల్వే గేట్ నుంచి కడిపికొండ వరకు రోడ్డు నిర్మాణ పనులకు ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ పనులను సుగుమం చేశామని చెప్పారు.