MDCL: వేసవి వేళ ఘాట్కేసర్, పోచారం, నారపల్లి, ఉప్పల్లో కొబ్బరి బోండా, పుచ్చకాయల ధరలు పెరుగుతున్నాయి. శివరాత్రి సమయంలో ఒక్కో కొబ్బరి బోండా రూ.20 నుంచి రూ.30 వరకు పలకగా ప్రస్తుతం, రూ.50కి చేరింది. కిలో పుచ్చకాయ రూ.30 నుంచి రూ.45 వరకు చేరింది. ఏప్రిల్ నెలలో వీటి ధరలు ఆకాశాన్ని తాకేలా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.