MHBD: జిల్లా BRS పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపి మాలోతు కవిత నేడు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో మ.2 గంటల నుంచి అందుబాటులో ఉంటారన్నారు. కావున నియోజకవర్గ ప్రజలు, BRS నాయకులు ఏమైనా సమస్య ఉన్నా ఆమెను కలిసి వివరించవచ్చన్నారు.