NLG: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4,79,448 మంది పెన్షన్ లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెన్షన్ల పెంపుపై నేడు స్వస్థత వస్తుందని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పెంచితే NLG- 2,15,972 మంది, SRPT- 1,56,077 మందికి లబ్ధి కలగనుంది.